BREAKING: ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి గుర్తొచ్చేది ఆయనే : సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి గుర్తొచ్చేది ఆయనే : సీఎం రేవంత్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి శ్రీరాముడు గుర్తొస్తాడంటూ సీఎం రేవంత్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ మతం పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని చురకలంటించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనం కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.

Read More...

BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed