- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషవాయువు పీల్చి నలుగురు మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: గుర్తు తెలియని విషవాయువు పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనకు గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే విచారణ జరపాలని.. ఈ ఘటనకు కారణాలేంటో తనకు తెలపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటన యూపీలోని చందౌలీ, న్యూ మహల్ ప్రాంతంలో 15 ఏళ్ల నాటి సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషవాయువు కారణంగా ముగ్గురు కూలీలు సహా నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలిపారు.
Next Story