- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారీ పెరుగుదల.. లక్ష పెట్టుబడి 240 రేట్లు పెరిగి 2.4 కోట్లకు చేరిన విలువ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారతదేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలు అయిన భారత్ పెట్రోలియం(BPCL) హిందుస్థాన్ పెట్రోలియం(HPCL) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఆయిల్ సంస్థలు.. తమ మదుపర్లకు బోనస్ షేర్లు అందించాలని చూస్తుంది. కాగా భారత్ పెట్రోలియం 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మూడు సార్లు తమ మదుపర్లకు బోనస్ షేర్లు ప్రకటించింది. దీంతో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారి సంపద 240 రేట్లు పెరిగి ప్రస్తుతం రూ. 2.4 కోట్లు పెరిగింది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కూడా ఇప్పటి వరకు రెండు సార్తు తమ మదుపర్లకు బోన్ షేర్లు ప్రకటించగా.. వారి సంపద 12 రెట్లు పెరిగింది. దీంతో వారి సంపద రూ. 12 లక్షలకు చేరుకుంది. తాజాగా మరోసారి బోనస్ షేర్లను అందించాలని ఇరు సంస్థలు బావిస్తుండటంతో మదుపర్లలో ఉత్సాహం నెలకొంది.
Next Story