- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP:ముగుస్తున్న ప్రచార గడువు..స్పీడ్ పెంచిన చంద్రబాబు!
దిశ,వెబ్డెస్క్: ఎన్నికల పోలింగ్కు మూడు రోజులే ఉండటంతో అన్ని పార్టీల నేతలు సభలు, సమావేశాలు, రోడ్షోలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగుస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పాటు విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. ఇప్పటికే చంద్రబాబు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో భాగంగా ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు మేనిఫెస్టోను వివరిస్తు టీడీపీ అభ్యర్థులు సైతం ప్రచారం ముమ్మరం చేశారు. ఇక ఎన్నికల ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రజాగళం సభలతో దూసుకెళ్లారు. కూటమి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఒక్క రోజే ఆయన ఐదు ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. కాగా చంద్రబాబు శనివారం మూడు సభల్లో పాల్గొననున్నారు.