- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాకు 15 సెకన్లు చాలు.. నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పోలీసులు పక్కకు తప్పుకుంటే అక్టరుద్దీన్ ఏం చేయగలరంటూ ఘాటుగా స్పందించారు. ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలంటూ ఘాటుగా హెచ్చరించారు. తాము తలుచుకుంటే ఎక్కడికి పోతారో తెలియదంటూ అక్టరుద్దీన్ ఓవైసీకి నవనీత్ కౌర్ వవార్నింగ్ ఇచ్చారు.
Read More..
BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్
Next Story