మాకు 15 సెకన్లు చాలు.. నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 2 |
మాకు 15 సెకన్లు చాలు.. నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పోలీసులు పక్కకు తప్పుకుంటే అక్టరుద్దీన్ ఏం చేయగలరంటూ ఘాటుగా స్పందించారు. ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలంటూ ఘాటుగా హెచ్చరించారు. తాము తలుచుకుంటే ఎక్కడికి పోతారో తెలియదంటూ అక్టరుద్దీన్ ఓవైసీకి నవనీత్ కౌర్ వవార్నింగ్ ఇచ్చారు.

Read More..

BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed