నిద్రిస్తున్న వ్యక్తిని కిరాతకంగా నరికి చంపిన దుండగులు

by Disha Web Desk 4 |
నిద్రిస్తున్న వ్యక్తిని కిరాతకంగా నరికి చంపిన దుండగులు
X

దిశ, చింతపల్లి(కొండమల్లేపల్లి) : మండల పరిధిలో గల చెన్నారం గ్రామం ఆంబోతు తండాలో ఆంబోతు శక్రు నాయక్ (40) అనే వ్యక్తిని ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో తలపై నరికి హత్య చేయడం కలకలం రేపింది. డెడ్ బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. హత్య చేసిన దుండగుల వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed